కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 21 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను ఢిల్లీ...
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం కురిడి గ్రామ గిరిజన పిల్లల విద్యా సమస్యకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేక చిన్నారులు దూర ప్రాంతాలకు...
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల...
సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...
“మానత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలనే సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ సమాజానికి స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా...
చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులు...
గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం...
¿పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత కొంతకాలంగా రగులుతున్న ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. గోధుమలపై సబ్సిడీలు, విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా, ఉపాధి...
అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు పారాక్వాట్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆరోగ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్పై తక్షణమే...
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్...
దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు....
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు కౌంట్డౌన్ షురూ అయింది. పేద, మధ్యతరగతి...
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్ను రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన...
ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర...
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో రూ.1.77 కోట్ల (సీ ఎస్ ఆర్ నిధులతో)వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని విద్యార్థుల ఆనందోత్సాహాల...
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచేలా పునరుద్ధరణ పనులను వచ్చే గోదావరి పుష్కరాల నాటికి వంద శాతం పూర్తి...
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం...
కర్నూలు నగర శివారులోని గాయత్రి గోశాలకు కర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన...
స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి...
సీఎం చంద్రబాబు ఓవైపు అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కియా సహా అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర...
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ నేత విజయసాయి రెడ్డి...